Komatireddy Venkat Reddy : తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని సోనియా చెప్పారన్నారు. భట్టి పాదయాత్ర, ప్రియాంక సభలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంకను కోరానని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మేమంతా కలిసిపోయామని, ఎలాంటి విభేదాలు లేవని మేడంకు చెప్పానన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోనియాకు చెప్పానని, ఒకరి పాదయాత్రకు మరొరకం సహకరిస్తున్నామని సోనియాకు చెప్పినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Also Read : South Central Railway : పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు, తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వీలుంటే ఖమ్మం సభకు వస్తామని సోనియా చెప్పారని, కర్నాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరానని ఆయన అన్నారు. జులై 7 తరువాత డేట్ ఇస్తామని సోనియా అన్నారని, ఈ మూడు నెలల్లో 33 జిల్లాలు కవర్ చేయాలని మేడంను కోరామన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. అయితే..
Also Read : Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..
కర్ణాటక తరహాలోనే తెలంగాణాలో పోరాడాలని సూచించారని, కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. అందరు కాంగ్రెస్లో చేరుతారని, పదవులు ఎవరికి వచ్చినా ఇబ్బందేం లేదన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదన్నారు. అయితే.. మీ సోదరుడు వస్తారా అని విలేకరులు ప్రశ్నిస్తే అందరూ వస్తారు అని కోమటి రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. నేను స్టార్ క్యాంపెయినర్ అని క్లైమ్ చేసుకున్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అయితే.. గతంలో నేను కాంగ్రెస్ లో ఎంపీగా మాత్రమే ఉన్నానని, సామాన్య కార్యకర్తను అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!