Kishan Reddy : ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైసీ కుటుంబానికి కట్టు బానిసలు గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసదుద్దీన్ చేతిలో స్టీరింగ్ ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపి సస్యశ్యామల తెలంగాణ సాధించాలని, మహిళల అవమానం చేసిన పార్టీ, రజాకార్ల పార్టీ , ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో పుట్టింది… అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకుంటారు కేసీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కూడా మహిళ వ్యతిరేకి అని, మహిళ మంత్రి లేని ప్రభుత్వం నడిపాడన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లు కూడా మహిళ బిల్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని, తెలంగాణ లో మహిళల ఓట్లు అడుగే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Hi Nanna: న్యాచురల్ స్టార్ ‘నాని’ సినిమా సాంగ్ కి సూపర్ స్టార్ ‘నాని’ సపోర్ట్…
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
అంతేకాకుండా.. ‘చేసేది బట్టబాజ్ పనులు చెప్పేది శ్రీ రంగ నీతులు. ఏనుగు లు పోతుంటే… సందుల్లో కుక్కలు. థర్డ్ గ్రేడ్ లతకొర్ మాటలు కేటీఆర్ మాట్లాడుతున్నారు. నీ స్థాయి ఎంత, నీవు ఎంత… మీ లాగా తండ్రులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో కి వచ్చి వందల కోట్లు సంపాదించ లేదు. మా నేతలను, మా జండా ను అంటే ప్రాణాలు అడ్డం పెడతాం… ముస్లిం ఓటర్ లను ఇక్కడ అక్రమంగా చేరుస్తున్నారు… రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ , హైదరబాద్ జిల్లాలు ప్రమాదం లో పడ్డాయి.
Also Read : Shiva Karthikeyan: సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న అయలాన్ టీజర్ వస్తోంది
బీఆర్ఎస్ నాయకులు అసద్ దగ్గరికి షూట్ కేసు లు పట్టుకొని పోతున్నారు.. ఎంఐఎంను పోటీ కి పెట్టొద్దని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన వెళ్ళేది బీఆర్ఎస్లోకే. ఈ దేశం లో సకల సమస్యలకి కారణం కాంగ్రెస్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజల్ని మోడీ నాయకత్వం లోని బీజేపీ నీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మెల్యేలను గెలిపించుకునీ డిసెంబర్ రెండో వారం లో జరిగే అసెంబ్లీ సమావేశానికి రావాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!