Kishan Reddy : సింగరేణిని.. కల్వకుంట్ల కంపెనీగా మార్చే కుట్ర చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొగ్గు గనుల వేలంపై కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి 2015లో కేటాయించిన 3 కోల్ బ్లాక్ లు సింగరేణి సంస్థ వెనక్కి ఇచ్చేసిందన్నారు. వెనక్కి ఇవ్వడం రూల్స్కి విరుద్ధం అయినప్పటికీ కేంద్రం ఎలాంటి పెనాల్టీ వేయలేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తిలో దేశం 4వ స్థానంలో ఉన్నామని, బొగ్గు గనులు ఓపెన్ యాక్షన్ ద్వారా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కొన్ని రాష్ర్టాలలో ప్రభుత్వాలు బొగ్గు తీయలేక పోతున్నాయన్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా పోటీ తత్వం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, సింగరేణిని…. కల్వకుంట్ల కంపెనీగా మార్చే కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
Also Read : Dr.Vaishali Case Twists: డా.వైశాలి కిడ్నాప్ కేసులో ఎవరి వాదన వారిదే!
సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. సింగరేణిలో 51శాతం షేర్ రాష్ట్ర ప్రభుత్వం దేనని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిది కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని మోడీ రామగుండం సభలో స్పష్టం చేసారన్నారు. అయితే. గుజరాత్ రాష్ట్రానికి బొగ్గు గనులు అలాట్ చేస్తున్నారని ..గుజరాత్ కు ఓక న్యాయం, తెలంగాణ కు ఓక న్యాయమా అని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారనే అభద్రతా భావంతో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
- Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
- Super El Nino: ఊహకందని విపత్తు... మానవాళికి ముప్పు తప్పదా?
- Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్లో..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!