Kishan Reddy : రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోని నేతలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్ బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని కోరారు. మహా సంపర్క్ యాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
Also Read : AP : ఏపీ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలకు ముంపు ముప్పు..
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబ్నగర్ నుంచి విశాఖపట్నం వెళ్లే 12862 నంబర్ ఎక్స్ప్రెస్ రైలును కిషన్రెడ్డి ప్రారంభించారు. మహబూబ్నగర్ రైల్వేస్టేషన్లో జెండాను ఎగురవేసి ప్రారంభించారు. మహబూబ్నగర్ను ఏపీలోని కోస్తా జిల్లాలు, విశాఖపట్నంతో కలుపుతున్న తొలి రైలు ఇదే కావడం విశేషం. దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.వెయ్యి ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం 42 శాతం నిధులు ఇస్తోందన్నారు. రైతులకు రూ.లక్ష సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎరువులపై లక్ష కోట్లు. తెలంగాణలో కనీసం పంటల బీమా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న చిత్తశుద్ధి వారికి లేదు కానీ రికార్డు సమయంలో ప్రగతి భవన్, సచివాలయం నిర్మిస్తామన్నారు.
Also Read : NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!