Kesineni Nani: ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున నగర్ లో 5.70లక్షలు రూపాయల నిధులతో అభివృధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. మానవ అభివృద్ధి కావాలి.. గ్రాఫిక్స్ అభివృధి ప్రజలకు ఏందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.. బీసీలకు సముచిత స్థానం కల్పన జగన్ కే సాధ్యమన్నారు. టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని ఎంపీ కేశినేని నాని అడిగారు.
Read Also: Tantra Movie: పిల్లబచ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
ప్రతీ డివిజన్ లో 20 కోట్లపై బడి అభివృద్ధి జరిగింది అని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీలు వుండేవి అన్నారు. కొండ ప్రాంతంలో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమం, అభివృధి ఆపొద్దు అని జగన్ చెప్పారు.. ఓ వర్గానికి చెందిన మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరం అని ఆయన చెప్పుకొచ్చారు. గత 10సం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గద్దె ఏం అభివృద్ధి చేశారు.. మాజీ సీఎం చంద్రబాబు నియోజక వర్గంలో కూడా అనేక అభివృధి, సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!