Farmer Debt Data: అప్పుల్లో అన్నదాతలు.. లోక్సభలో బయటపెట్టిన కేంద్రం.. ఏపీ ఫస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmer Debt Data: దేశంలో రైతులపై పెరుగుతున్న అప్పుల భారం గురించి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలు వెల్లడించింది. లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రైతులపై ఉన్న అప్పుల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రైతుల అప్పుల విషయంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Read Also: Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
2025 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో రైతులపై మొత్తం రూ.3,75,254 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో రూ.2,01,744 కోట్ల రూపాయలు పంట రుణాలు (క్రాప్ లోన్స్) కాగా, రూ.1,73,510 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ రూపంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి రైతులపై భారీ రుణ భారం ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులపై మొత్తం రూ.1,75,960 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో రూ.95,167 కోట్ల రూపాయలు పంట రుణాలు కాగా, రూ.80,792 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్గా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా రైతులపై పెరుగుతున్న రుణ భారం వ్యవసాయ రంగంలో ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, స్థిరమైన ఆదాయం కల్పించే విధానాలు అవసరమని వారు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..