Bhatti Vikramarka: కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు.. కాళేశ్వరం నిట్ట నిలువునా చిలిపోయింది అని పేర్కొన్నారు. మేడిగడ్డ కాదు అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పింది అని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Also Read
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఇక, మొబైలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టర్లతో పని ఎందుకు చేయించలేదు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాజీవ్ సాగర్, దేవాదుల, SRSP పూర్తి చేస్తే 32 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది వదిలేసి.. లక్ష 72 వేళా కోట్లకు పెంచి కాళేశ్వరం కట్టారని ఆయన పేర్కొన్నారు. మనం ఇల్లు కట్టుకుంటేనే ఇంజనీరింగ్ ను పెట్టుకుంటాం. అలాంటిది, గతంలో కేసీఆర్ కాళేశ్వరం నేనే కడతా అని దాన్ని ఏం చేశారో మనం ఇప్పుడు చూస్తున్నాం.. మీరు కట్టిన కాళేశ్వరం ప్రస్తుతం నిట్ట నిలువునా చీలింది.. గత గవర్నర్ హరీశ్ రావుకు కాళేశ్వర్ రావు అని నీకు పెరు పెట్టారు.. ఇప్పుడు కూలిన దానికి తప్పు ఒప్పుకోండి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Android 15 : ఆండ్రాయిడ్ 15 వచ్చేసింది.. ఏ ఫోన్ లలో సపోర్ట్ చేస్తుందంటే
ఇక, తుమ్మిడి హట్టి దగ్గర మేము ప్రాజెక్టు కట్టాలనుకున్నాం కాబట్టే మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది.. కానీ, మీరు మాత్రం 152 మీటర్ల ఎత్తులో ఉన్న చోట ప్రాజెక్టు కట్టడానికి ఒప్పుకున్నారు అని సంబరాలు చేసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. చివరికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరం కట్టారు.. మోటార్లు ఎక్కడి నుంచి తెచ్చారూ, తెచ్చిన మోటార్లు ఎంతకు తెచ్చారు, రాష్ట్రాన్నీ అప్పుల పాలు చేసి.. ఇప్పుడు తగుదునమ్మ అని మాట్లాడుతున్నాడు హరీష్ రావు అని భట్టి విక్రమార్క వెల్లడించారు.
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!