KA PAUL: తెలంగాణలో రైతులకు సాయం ఏదీ?
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ప్రశాంత్ కిషోర్ ద్వారా కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ ని కేసీఆర్ కలిశారు. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లు, ఇంకా రోజురోజుకి అప్పులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వివిధ కార్మికుల యూనియన్స్ నాతో సమావేశమయ్యాయి. మేం ఢిల్లీ వెళ్లి వచ్చాక.. సీబీఐ విచారణ ప్రారంభం అయింది. డబ్బులు దాచుకోడానికి సీఎం, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు.
తెలంగాణలోని రైతులకు సహాయం ఎందుకు చేయరు.? ప్రశాంత్ కిషర్ తో కలిసి అన్ని పార్టీలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు.రేపు 34మంది సివిల్ సర్వీస్ అధికారులు నన్ను కలుస్తున్నారు. చిన్న చిన్న పార్టీలన్నీ మాతో కలుస్తున్నాయి. పార్థసారథి రెడ్డి 550కోట్లతో ఈడీకి చిక్కాడు. పదివేల కోట్లు ఇస్తామని.. బిజెపి రాజ్యసభ సీట్ కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ లోని ఒకటి రెండు లీడర్స్ కి నెలకు కోటి రూపాయలు ఇచ్చి కేసీఆర్ మాట్లాడకుండా చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
వీరు సభకు వెళ్లినా కూడా సస్పెండ్ అయ్యేలా చేస్తాం. 1200 మంది అమరవీరుల్లో ఎవరు అర్హులు దొరకలేదా.? పార్థసారధి రెడ్డి స్టాలిన్, మమతా బెనర్జీని కూడా రాజ్యసభ సీట్ అడిగాడు. 10వేల కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్ ని పంపించాడు. రాకేష్ టికాయత్ ని రైతు సంఘాల నుంచే తొలగించారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ పర్యటనలు. తెలంగాణలోని రైతులకు, అమరవీరుల కుటుంబాలకు డబ్బు సహాయం చేయండి.. నిరుద్యోగులను కాపాడండి అని కేఏ పాల్ కోరారు.
బీజేసీ ఇస్తానని చెప్పిన రోడ్ మ్యాప్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పుట్టిన ఊర్లోనే ఓట్లు రాలేదు.. ఇక్కడేం చేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని నాతో కలవమని చెప్పాను, వినలేదన్నారు. పవన్ కళ్యాణ్ కి నూటికి ఒక్క ఓటు లేదు..శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతో మూడు సార్లు మాట్లాడాను. నన్ను కలవడానికి వస్తానంటే, పోలీసులు ఆపుతున్నారు. 1200 మంది అమరవీరుల కుటుంబాలతో నేను టచ్ లో ఉన్నాను. కేసీఆర్ కి కాస్త చిత్తశుద్ధి ఉన్న శంకరమ్మకు రాజ్యసభ సీట్ ఇవ్వు. గతంలో శంకరమ్మకు ఓడిపోయే సీట్ ఇచ్చారు. నీ కూతురికి గెలిచే ఎమ్యెల్సీ సీట్ ఇచ్చావు. నీ కుటుంబంలో ఏ ఒక్కరైనా తెలంగాణ కోసం చనిపోయారా.? అని ప్రశ్నించారు కేఏ పాల్.
LIVE: రైతులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ చెక్కుల పంపిణీ
- Tags
- ap
- cm kcr
- Farmers
- kcr
- pawan kalyan
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో