Jupalli Krishna Rao: సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడ డబుల్ బెడ్ రూములు ఇయ్యలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు. అవినీతి జరుగకపోతే రాష్ట్రంలోని అన్ని స్కీములు పూర్తయ్యేవి.. మోటార్ పంపుల విషయంలో 800 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. తెలంగాణలో జరిగిన అవినీతి విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Madhavi Latha: కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదు అని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణరావు అన్నారు. 2 వేల నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్క కుటుంబాన్ని కూడా ఉద్యోగం ఇవ్వలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడ డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయలేదు అని జూపల్లి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, కేసీఆర్ కి ప్రజలే తగిన బుద్ది చెబుతారని జూపల్లి కృష్ణరావు అన్నారు.
Read Also: PM Modi: సనాతన్కు వ్యతిరేకంగా భారత కూటమి ముందుంది.. ప్రతిపక్షాలపై ప్రధాని విసుర్లు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ బీజేపీతో రసహ్య ఒప్పందం చేసుకున్నాడు.. అందుకే ఒకరికి ఒకరు పరోక్షంగా సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారని జూపల్లి కృష్ణరావు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!