Pawan Kalyan: విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నాయకత్వం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అరగంటకు పైగా సమావేశం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు ఈ భేటీలో పాల్గొన్నారు.
Also Read: YS Sharmila: కేసీఆర్లాంటి అహంకార సీఎం చరిత్రలో లేరు
Also Read
2019లో మిస్ కమ్యూనికేషన్ కారణంగా వేరు వేరుగా పోటీ చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యిందని.. అటువంటి తప్పు మళ్లీ జరక్కూడదనే సమయం వున్నా పొత్తులు ప్రకటించానని పవన్ స్పష్టం చేశారు. పదవులు ఎవరికి వస్తాయనేది ఇప్పుడు ప్రధానం కాదని.. కేసులకు భయపడాలిసిన అవసరం లేదు.. మీ వెంట నేను ఉంటా అంటూ జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. ఓట్ల వ్యవహారం సహా ప్రభుత్వ వైఫల్యాలపై తాను చేసే ప్రతీ విమర్శకు బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
US-Hormuz: హార్ముజ్పై అమెరికా-ఇరాన్ గుడ్న్యూస్.. తీరనున్న చమురు కష్టాలు!
-
GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
-
SRH Vs RR: టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
-
Maggi masala : వంట గదిలోనే 10 నిమిషాల్లో మ్యాగీ మసాలా రెడీ.. రుచి కూడా అమోఘం.!
-
Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!