Breaking news: పాక్ లో దర్జాగా తిరుగుతున్న.. జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్..
- పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న మసూద్
- ఇటీవల ఓ పెళ్లికి హాజరైన గ్లోబల్ టెర్రరిస్ట్ అజార్
- బహవల్పూర్లో జరిగిన వివాహ వేడుకకు జూన్ 27న హాజరు
- వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన అజార్
- ఈ వీడియోలను అప్లోడ్ చేసిన జైష్-ఎ-మహ్మద్తో సంబంధం ఉన్న ఛానెల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి. ప్రస్తుతం మసూద్ అజార్ పెళ్లి వేడుకలకు కూడా హాజరవుతున్నాడు. ఇండియా టుడే మీడియా సంస్థ బృందం జేఎమ్కి సంబంధించిన మల్టీమీడియా క్లిప్ల ఫోరెన్సిక్ విశ్లేషణ నుంచి ఈ సమాచారం బయటపడింది. ఏప్రిల్ 2019 నుంచి మసూద్ అజార్ బహిరంగ కనిపించడం లేదు. ఆ సమయంలో పెషావర్లోని తన ఇంట్లో జరిగిన పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
READ MORE: Off The Record : కాంగ్రెస్లోకి అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా.?
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు అతడే మద్దతిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 1 నుంచి మళ్లీ మొదలైన ఉగ్రవాద ఘటనల్లో ఆర్మీ మేజర్తో సహా 12 మంది భద్రతా సిబ్బంది, 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 55 మంది గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ అంచనాలు ఈ ప్రధాన దాడుల్లో కొన్నింటిలో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలైన జెఇఎమ్ల వైపు మొగ్గు చూపాయి.
READ MORE:Noida: కర్కశులుగా మారిన సహోద్యోగులు.. బ్యాంక్ మహిళా ఉద్యోగి ఆత్మహత్మ
ఐక్యరాజ్యసమితి (UN) మరియు అనేక ఇతర దేశాలచే గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించిన మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్లోని బహవల్పూర్లో జరిగిన వివాహ వేడుకకు జూన్ 27న హాజరయ్యాడు. కాశ్మీర్ మరియు పాలస్తీనా యొక్క జిహాద్లో ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులు అర్పిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఈ సమావేశంలో మసూద్ అజార్ చేసిన ప్రసంగం క్లిప్ను జైష్-ఎ-మహ్మద్తో సంబంధం ఉన్న ఛానెల్లు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అప్లోడ్ చేశాయి. ఫిదాయీన్లుగా మారాలని కోరుకునే వారికి కూడా పెళ్లి ప్రాముఖ్యతను సూచిస్తూ.. అజహర్ మాట్లాడటం దాంట్లో చూడవచ్చు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!