Janareddy : కాంగ్రెస్ పార్టీని తిడితే చూస్తూ ఊరుకోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో మాజీ సీఎల్పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను చూస్తుంటే మా హృదయాలు పరవశిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అగ్రభాగాన ఉండి కొట్లాడారు.. మా పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది కేసీఆర్ సీఎం అయ్యారు అని జానారెడ్డి అన్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు..
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
మిమ్మల్ని చూస్తుంటే నల్లగొండ జిల్లాలో 12 సీట్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలుగుతుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఇదే ఐక్యత కాంగ్రెస్ పార్టీలో కొనసాగించి తెలంగాణలో అధికారంలోకి రావడానికి మాత్రమే కాదు ఢిల్లీలో కూడా మన ఐక్యత ఆదర్శంగా ఉండాలి అని జానారెడ్డి తెలిపారు. ఉపన్యాసం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు… అందరినీ కలిపి ఉత్తేజపరిచేందుకే ఇక్కడికి వచ్చాను అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.
Also Read : LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
అధికార అహంకారంతో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాoలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా ఆధనంగా నీరు ఇవ్వలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు తీర్మానం చేసి వదిలేసారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. అలాగే రైతులకు 5 వేలు రైతుబంధు ఇచ్చి.. 50 వేల రూపాయలను టాక్స్ రూపంలో కేసీఆర్ వసూలు చేస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండి అని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.
- Tags
- bjp
- BRS
- congress
- criticize
- jana reddy
తాజావార్తలు
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
-
Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!