Adani: భారత్లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులు పన్ను లేని ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. ఫలితంగా భారతదేశానికి భారీ సంపద నష్టం జరుగుతుందని ఆయన సూచించారు.
READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల.. ఎన్నికల సీజన్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?
Also Read
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
భారతదేశంలో వారసత్వపు పన్నును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై తన వివరణ ఇచ్చారు. ఎఎన్ఐ (ANI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చాలా మంది ధనవంతులు భారతదేశం నుంచి దుబాయ్కి తరలిపోతారని సేన్ అన్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయ మిలియనీర్లు వాస్తవానికి దుబాయ్కి వెళ్లారని తెలిపారు. దుబాయ్లో ఆదాయపు పన్ను లేనందున వారు యుఏఈలో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు దేశాన్ని విడుస్తున్నారన్నారు. స్వీడన్ చాలా ఎక్కువ వారసత్వ పన్నును కలిగి ఉందన్నారు. స్వీడన్ ఒకప్పుడు అత్యధిక పన్ను విధించిన దేశమని.. అక్కడి నుంచి చాలా మంది ధనికులు పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించారన్నారు. ఉదాహరణకు ఐకియా(Ikea) యజమానులు స్వీడన్ నుంచి తరలివెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల USలో ప్రబలంగా ఉన్న వారసత్వ పన్ను మాదిరిగానే భారతదేశం వారసత్వ పన్నును అనుసరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అదాని సమాధానమిచ్చారు. అమెరికా ను భారత్ కు ఉదాహరణగా తీసుకోవడం సరికాదన్నారు. నిజానికి భారతదేశంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వెయ్యి సంవత్సరాలలో జరగలేదన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారతదేశం సంక్షేమంలో భారీ పెరుగుదలను చూశామని తెలిపారు.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..