Adani: భారత్లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులు పన్ను లేని ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. ఫలితంగా భారతదేశానికి భారీ సంపద నష్టం జరుగుతుందని ఆయన సూచించారు.
READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల.. ఎన్నికల సీజన్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?
Also Read
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
- T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
భారతదేశంలో వారసత్వపు పన్నును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై తన వివరణ ఇచ్చారు. ఎఎన్ఐ (ANI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చాలా మంది ధనవంతులు భారతదేశం నుంచి దుబాయ్కి తరలిపోతారని సేన్ అన్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయ మిలియనీర్లు వాస్తవానికి దుబాయ్కి వెళ్లారని తెలిపారు. దుబాయ్లో ఆదాయపు పన్ను లేనందున వారు యుఏఈలో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు దేశాన్ని విడుస్తున్నారన్నారు. స్వీడన్ చాలా ఎక్కువ వారసత్వ పన్నును కలిగి ఉందన్నారు. స్వీడన్ ఒకప్పుడు అత్యధిక పన్ను విధించిన దేశమని.. అక్కడి నుంచి చాలా మంది ధనికులు పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించారన్నారు. ఉదాహరణకు ఐకియా(Ikea) యజమానులు స్వీడన్ నుంచి తరలివెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల USలో ప్రబలంగా ఉన్న వారసత్వ పన్ను మాదిరిగానే భారతదేశం వారసత్వ పన్నును అనుసరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అదాని సమాధానమిచ్చారు. అమెరికా ను భారత్ కు ఉదాహరణగా తీసుకోవడం సరికాదన్నారు. నిజానికి భారతదేశంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వెయ్యి సంవత్సరాలలో జరగలేదన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారతదేశం సంక్షేమంలో భారీ పెరుగుదలను చూశామని తెలిపారు.
తాజావార్తలు
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!