UK : భారతదేశంలో గత రెండు మూడేళ్లుగా రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. రైతు ఉద్యమ సమయంలో భారతదేశంలోని పెద్ద నగరాల వీధుల్లో ట్రాక్టర్లు పరిగెత్తడం చూసే ఉన్నాం.
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు.
Sam Pitroda : కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల మధ్యంతర ఎన్నికలలో వనరుల పునర్విభజన, వారసత్వ పన్ను గురించి మాట్లాడటం ద్వారా కొత్త అంశాన్ని లేవనెత్తారు. తన ప్రకటనను చేతిలోకి తీసుకున్న ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస
PM Modi: వరస వివాదాల్లో కాంగ్రెస్ ఇరుక్కుంటోంది. ఇప్పటికే ‘సంపద పునర్విభజన’ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీతో పాటు బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన శామ్ పిట్రోడా వారసత్వ పన్ను విధించాలని కోరిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
INC: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీల్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ధనికులపై ఆసక్తి ఉన్న పార్టీ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.