PM Modi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi: ఏడో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీహార్లోని పాటలీపుత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. భారత్ను అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇండియా కూటమి రాత్రి పగలు మోడీని విమర్శించడంలో బిజీగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవైపు 24 గంటలు కష్టపడుతున్న మోడీ, మరోవైపు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చడంలో పని చేస్తున్నామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..
Also Read
కాగా, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పైనా నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ఈడీ బల్బుల కాలంలో బీహార్లో లాంతరు కూడా ఉండేదన్నారు. లాంతర్ ఒక ఇంటిని మాత్రమే వెలిగిస్తుంది. కానీ, బీహార్ మొత్తం ప్రస్తుతం చీకట్లోనే ఉంది.. లాంతరు వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. ప్రపంచం ముందు తన అభిప్రాయాలను బలంగా అందించగల ప్రధాని భారతదేశానికి అవసరం.. ఇండియా కూటమి 24 గంటలు అబద్దాలు ప్రచారం చేస్తోంది.. వారు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులను మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!