CM Revanth Reddy : రేపు ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ను ప్రారంభిచనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ప్రారంభానికి సిద్ధమైన ఆరాంఘర్ - జూ పార్క్ ఫ్లైఓవర్
- రేపు సాయంత్రం 4 గంటలకు ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- 2021 డిసెంబర్ లో ప్రారంభమై 2024 డిసెంబర్ లో పూర్తయిన ఫ్లై ఓవర్
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్ను సౌకర్యవంతంగా అందిస్తుంది.
PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
Also Read
రూపం దిద్దుకున్న ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో, 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడింది. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఇది హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి జనం వాహన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, జనవరి 6న ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత, నగరంలోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా ప్రయాణం చేయడానికి వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్, బైరమల్గూడ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు వాహనాలు సులభంగా, వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ఫ్లైఓవర్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన వాడకం కూడా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా, ప్రజలకు సులభమైన మరియు తక్కువ సమయంతో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
Zimbabwe: సింహాలతో నిండి ఉన్న అడవిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడు.. ఎలా బయటపడ్డాడంటే..
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!