Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
- ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్పూర్కు చెందిన ఓ యువకుడు
- ఏడాది కూడా గడవకముందే దారుణం
- భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్పూర్కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ ఆ మహిళను రామ్గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్లోని కిరిగఢ్ గ్రామం సమీపంలోని రైల్వే లైన్ సమీపంలో ఓ మహిళ గాయాలతో కాలువలో పడి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళను డియోరియా జిల్లా నివాసి శంకర్ కుమార్ భార్య ఖుష్బూ కుమారిగా గుర్తించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Also Read:EMV Chip: డెబిట్ కార్డులో ఉండే చిన్న చిప్ ఒక మినీ కంప్యూటర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Also Read
- India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన..
- Pesara Idli: పెసరట్టు కాదు.. 'పెసర ఇడ్లీ' ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
- Vaibhav Sooryavanshi: "నువ్వు గ్రేట్ రా బుడ్డోడా".. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
రైల్వే ఉద్యోగి ఆకాష్ పాస్వాన్ ఈ సంఘటన గురించి RPFకి సమాచారం అందించాడు. గ్రామస్తుల సహాయంతో ఆమెను 108 అంబులెన్స్లో పత్రతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత, మహిళను రామ్ఘర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, గాయపడిన ఖుష్బూ తన భర్త శంకర్ కుమార్ గోరఖ్పూర్ జిల్లా నివాసి అని పోలీసులకు చెప్పింది.
Also Read:Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ
బుధవారం రాత్రి, బనారస్-బర్కకానా ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తుండగా, భర్త తనను తోసి కింద పడేశాడని ఖుష్బూ చెప్పింది. తాను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, కానీ గత కొన్ని నెలలుగా అతని ప్రవర్తన మారిపోయిందని, ప్రతి రోజు కొడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఖుష్బూ చెప్పింది. ఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖుష్బూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఖుష్బూ ఆరోగ్యం నిలకడగా ఉందని నిందితుడైన భర్తను పట్టుకునేందుు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!