Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది కూడా గడవకముందే దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
- ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్పూర్కు చెందిన ఓ యువకుడు
- ఏడాది కూడా గడవకముందే దారుణం
- భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్పూర్కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ ఆ మహిళను రామ్గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్లోని కిరిగఢ్ గ్రామం సమీపంలోని రైల్వే లైన్ సమీపంలో ఓ మహిళ గాయాలతో కాలువలో పడి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళను డియోరియా జిల్లా నివాసి శంకర్ కుమార్ భార్య ఖుష్బూ కుమారిగా గుర్తించారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Also Read:EMV Chip: డెబిట్ కార్డులో ఉండే చిన్న చిప్ ఒక మినీ కంప్యూటర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే?
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
రైల్వే ఉద్యోగి ఆకాష్ పాస్వాన్ ఈ సంఘటన గురించి RPFకి సమాచారం అందించాడు. గ్రామస్తుల సహాయంతో ఆమెను 108 అంబులెన్స్లో పత్రతు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత, మహిళను రామ్ఘర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, గాయపడిన ఖుష్బూ తన భర్త శంకర్ కుమార్ గోరఖ్పూర్ జిల్లా నివాసి అని పోలీసులకు చెప్పింది.
Also Read:Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ
బుధవారం రాత్రి, బనారస్-బర్కకానా ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తుండగా, భర్త తనను తోసి కింద పడేశాడని ఖుష్బూ చెప్పింది. తాను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, కానీ గత కొన్ని నెలలుగా అతని ప్రవర్తన మారిపోయిందని, ప్రతి రోజు కొడుతూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఖుష్బూ చెప్పింది. ఆర్పీఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖుష్బూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఖుష్బూ ఆరోగ్యం నిలకడగా ఉందని నిందితుడైన భర్తను పట్టుకునేందుు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?