Fraud: ఉద్యోగాల పేరుతో మోసం.. భారీగా నగదు ఫ్రీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠా ఆగడాలకు పోలీసులు ఆటకట్టించారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాల ముఠాను హైదరాబాద్ పోలీసులు, ఈడీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. పెద్ద ఎత్తున నగదు ఫ్రీజ్ చేయిపించారు.
ఇది కూడా చదవండి: BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.524 కోట్లకు పైగా ఈ ముఠా డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 15 రోజుల వ్యవధిలోనే రూ.524 కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న ఈడీ అధికారులు రంగంలోకి దిగి ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. 500 బ్యాంకుల్లో రూ. 32 కోట్లకు పైగా నగదును ఫ్రీజ్ చేయించారు. Crypto కరెన్సీ ద్వారా నగదును దుబాయ్కి బదిలీ చేసుకుంటున్నట్లు గుర్తించారు. వాట్సప్, టెలిగ్రామ్ యాప్ల ద్వారా పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇస్తూ ఈ మోసాలకు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
దేశవ్యాప్తంగా 50 పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల కేసు నమోదు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. చాకచక్యంగా ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. మోసపోయిన నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. పెద్ద మొత్తంలో నగదును చేజార్చుకున్నారు. పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో ఆరుగురు ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!