Home
Crypto
Crypto News
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
టెక్నాలజీ పెరుగుతోంది… అదే సమయంలో సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మారుస్తుందనుకుంటున్న క్రిప్టోకరెన్సీ… ఇప్పుడు ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏఐ సాంకేతికతను ఆసరాగా చేసుకొని, హ్యాకర్లు క్రిప్టో రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లక్షల కోట్లు దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు భారీ దాడులు.. క్రిప్టో ప్రపంచాన్ని వణికించాయి. అసలు ఏఐ సాయంతో హ్యాకర్లు ఏం చేస్తున్నారు?… -
Crypto Fraud : జగిత్యాలలో భారీ క్రిప్టో మోసం.. రూ.70 లక్షలు కాజేసిన వైనం
Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం బయటపడింది. రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో మంచి సంబంధాలు కొనసాగించాడు. తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7లక్షలు పెట్టించాడని.. మిగతా కొందరితో రూ.70 లక్షల… -
BitCoin : పడిపోతున్న స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న బిట్ కాయిన్.. ట్రంప్ కారణమా ?
BitCoin : డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కరెన్సీ మొదటిసారిగా 95,000 డాలర్లను తాకింది. ప్రారంభ ఆసియా వాణిజ్యంలో ఇది 95,004.50డాలర్లకి చేరుకుంది, -
Fraud: ఉద్యోగాల పేరుతో మోసం.. భారీగా నగదు ఫ్రీజ్
నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. -
Crypto Hacking 2023: క్రిప్టోకరెన్సీపై కన్నేసిన హ్యాకర్లు.. గతేడాది వేల కోట్లు దోచుకున్నారు
Crypto Hacking 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల మొదటి ఎంపికగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీలు చోరీకి గురయ్యాయి. -
Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో జనాలకు రూ.2000కోట్లకు కుచ్చుటోపీ
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, హమీర్పూర్లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు. -
Crypto Billionaire: వారం క్రితం అదృశ్యం.. శవమై తేలిన ఫెర్నాండో
అర్జెంటీనాలో క్రిప్టోకరెన్సీ ఇన్ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబాను దారుణంగా హత్య చేశారు. జూలై 19 నుంచి పోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!