Home
Crypto
Crypto News
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
టెక్నాలజీ పెరుగుతోంది… అదే సమయంలో సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మారుస్తుందనుకుంటున్న క్రిప్టోకరెన్సీ… ఇప్పుడు ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏఐ సాంకేతికతను ఆసరాగా చేసుకొని, హ్యాకర్లు క్రిప్టో రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లక్షల కోట్లు దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు భారీ దాడులు.. క్రిప్టో ప్రపంచాన్ని వణికించాయి. అసలు ఏఐ సాయంతో హ్యాకర్లు ఏం చేస్తున్నారు?… -
Crypto Fraud : జగిత్యాలలో భారీ క్రిప్టో మోసం.. రూ.70 లక్షలు కాజేసిన వైనం
Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం బయటపడింది. రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో మంచి సంబంధాలు కొనసాగించాడు. తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7లక్షలు పెట్టించాడని.. మిగతా కొందరితో రూ.70 లక్షల… -
BitCoin : పడిపోతున్న స్టాక్ మార్కెట్.. దూసుకుపోతున్న బిట్ కాయిన్.. ట్రంప్ కారణమా ?
BitCoin : డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కరెన్సీ మొదటిసారిగా 95,000 డాలర్లను తాకింది. ప్రారంభ ఆసియా వాణిజ్యంలో ఇది 95,004.50డాలర్లకి చేరుకుంది, -
Fraud: ఉద్యోగాల పేరుతో మోసం.. భారీగా నగదు ఫ్రీజ్
నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. -
Crypto Hacking 2023: క్రిప్టోకరెన్సీపై కన్నేసిన హ్యాకర్లు.. గతేడాది వేల కోట్లు దోచుకున్నారు
Crypto Hacking 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల మొదటి ఎంపికగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీలు చోరీకి గురయ్యాయి. -
Cryptocurrency Fraud: క్రిప్టో కరెన్సీ పేరుతో జనాలకు రూ.2000కోట్లకు కుచ్చుటోపీ
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, హమీర్పూర్లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు. -
Crypto Billionaire: వారం క్రితం అదృశ్యం.. శవమై తేలిన ఫెర్నాండో
అర్జెంటీనాలో క్రిప్టోకరెన్సీ ఇన్ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబాను దారుణంగా హత్య చేశారు. జూలై 19 నుంచి పోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు.
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!