Crypto Fraud : జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో మోసం బయటపడింది. రాకేష్ అనే వ్యక్తి క్రిప్టో బిజినెస్ పేరుతో రూ.70 లక్షల వరకు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తనకు తెలిసిన వారితో పాటు చాలా మందితో మంచి సంబంధాలు కొనసాగించాడు. తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7లక్షలు పెట్టించాడని.. మిగతా కొందరితో రూ.70 లక్షల…
BitCoin : డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కరెన్సీ మొదటిసారిగా 95,000 డాలర్లను తాకింది. ప్రారంభ ఆసియా వాణిజ్యంలో ఇది 95,004.50డాలర్లకి చేరుకుంది,
నిరుద్యోగులే పెట్టుబడిగా దేశ వ్యాప్తంగా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో దేశంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు.
Crypto Hacking 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల మొదటి ఎంపికగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీలు చోరీకి గురయ్యాయి.
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, హమీర్పూర్లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు.