Rain Effect : నంద్యాలకు పొంచివున్న వరద ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నంద్యాలకు వరద ముప్పు పొంచివుంది. క్యాచ్ మెంట్ ఏరియా నుండి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 16.9 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం
కెపాసిటీ 16.5 లుగా ఉంది.
Also Read
స్పిల్ వే ద్వారా 15 వేల క్కుసెక్కుల నీటిని కుందు నదికి అధికారులు విడుదల చేశారు. అనధికారికంగా మరో 10 వేల క్కూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. నంద్యాల సహా కుందు పరివాహ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో.. ఇరిగేషన్ అధికారులతో ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడి రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బందిని ఎస్పీ రఘువిర్ రెడ్డి అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు.
తాజావార్తలు
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!