Harish Rao: సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కుతారు..
- సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కుతారు-హరీష్ రావు ఈ ఐదారు రోజుల్లో ప్రభుత్వం సభలో తేలిపోయింది-హరీష్ రావు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాపై క్లారిటీ ఇవ్వలేదు-హరీష్ రావు రెండు గంటల ప్రసంగంలో అన్ని అబద్ధాలే-హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. 7 రోజుల పాటు సాగిన సమావేశాలు.. నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు.. తమకు మాత్రం మైక్ ఇవ్వనివ్వలేదని అన్నారు. సీఎం అబద్ధాల్లో గిన్నిస్ బుక్ రికార్డ్లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు. సీఎం మాట్లాడిన రెండు గంటల ప్రసంగంలో అన్ని అబద్ధాలేనని అన్నారు.
Read Also: GST Council meeting: పాత వాహనాలు కొంటున్నారా? షాక్ ఇచ్చిన జీఎస్టీ కౌన్సిల్
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
ఫార్మా సిటీలో విలువైన భూములు సేకరించి.. అగ్గువకు కంపెనీలకు ఇచ్చామన్నారు.. ఒక్క కంపెనీకి కూడా ఇవ్వలేదు.. ఇంకా తక్కువకు ఇవ్వడం ఎలా ఉంటుందని హరీష్ రావు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు విసిరాను.. రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమాపై క్లారిటీ ఇవ్వలేదని హరీష్ తెలిపారు. మరోవైపు.. ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని అన్నారు.. తాము 11 కిలోమీటర్లకు పైగా తవ్వామని హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహారంపై సీఎం మాట్లాడారు.. తమకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదని అన్నారు. అయినా తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడం దురదృష్టకరం అని హరీష్ రావు తెలిపారు. మీ సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ మీ తమ్ముడు పేరు రాసి చనిపోయారు.. మీ తమ్ముడుని ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వాంకిడిలో విద్యార్థిని శైలజ చనిపోతే ఎందుకు పరమర్శించలేదని అన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ సర్కారులో భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్టే..
అసెంబ్లీని గాంధీ భవన్లాగా మార్చారని హరీష్ రావు అన్నారు. పది సంవత్సరాలు గాంధీ భవన్లో చెప్పిన విషయాలే ఇక్కడ చెబుతున్నారని ఆరోపించారు. మరోవైపు.. ఫార్ములా ఈ రేస్ మీద చర్చించాలి అని అడిగాము.. కానీ చర్చించలేదన్నారు. మొదటి రోజు అసెంబ్లీ పెట్టి ఆరు రోజులు సెలవులు ఇచ్చారు.. సోనియాగాంధీ బర్త్ డే అని డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టారన్నారు. ఆమె పుట్టిన సంవత్సరం 1947 నెంబర్తో జీవో ఇచ్చారు.. ఇలా బర్త్ డేల కోసం అసెంబ్లీని పెడుతున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!