కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలు లబ్ది పొందారు.. ఇప్పుడు మరోసారి మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ముఖ్యంగా ఆడ పిల్లలు కన్నా వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను తాజాగా చెప్పింది.. ఆడ పిల్లల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు.. ఆడ పిల్లల్నికంటున్న వారికి రూ. 6 వేల నగదును అందిస్తుంది.. ఇక ఆడపిల్లలను కనాల నే ఉద్యేశ్యం తో…