Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized: తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా…..బంగారాన్ని కరిగించి లుంగీలకు కోటింగ్ చేసి తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. దుబాయ్ నుంచి ఈ లుంగీలు ఎందుకు తీసుకుని వచ్చాడనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
Also Read
24 గంటల సుదీర్ఘ విచారణలో లుంగీలో దాచిన బంగారం గుట్టురట్టు అయినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. తెచ్చిన లుంగీలను పరిశీలించగా.. బంగారం విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన 7 లుంగీలకు బంగారం కోటింగ్ చేసి ఆ ప్రయాణికుడు లగేజ్ బ్యాగ్లో దాచాడు. అతడిని ఇంకా ఎన్నిసార్లు ఇలా బంగారాన్ని తరలించాడనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!