Gandra Satyanarayana Rao: గండ్ర సత్యనారాయణ రావు ప్రజా దీవెన యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్… జై సత్తన్న నినాదాలతో మొగుళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ దద్దరిల్లింది. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట జీఎస్సార్ ప్రజా దీవెన యాత్ర కొనసాగింది. ప్రజా దీవెన యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Read Also: World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
గండ్ర సత్యనారాయణ రావుకి మంగళ హారతులిచ్చి, శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, బంతిపూలు చల్లి మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజా దీవెన యాత్రలో గండ్ర సత్యనారాయణ రావు, కటంగూరి రామ నర్సింహారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మొగుళ్లపల్లి ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత – పూర్ణ చందర్ రావు, ఆకినపల్లి గ్రామ ఎంపీటీసీ రొంటాల రాజేశ్వరి – సంపత్, ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీనివాస్ తో పాటు మరో 50 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారందరికీ, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి గండ్ర సత్యనారాయణ రావు, కటంగూరి రామ్ నర్సింహారెడ్డి ఆహ్వానించారు.
Read Also: Harish Rao: అందుకే నిధులు ఇవ్వట్లేదని ఆర్థిక మంత్రే ఒప్పుకుంది.. హరీశ్ రావు కామెంట్స్
ధన బలం, ప్రజాబలం మధ్య భూపాలపల్లిలో ఎన్నిక జరుగుతుందని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనడానికి వస్తున్నారు.. ఐదు వేలిచ్చినా, పది వేలిచ్చినా తీసుకోండి.. అది సొమ్మే.. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి.. 24 గంటలు అందుబాటులో ఉండి సేవకుడిగా పని చేస్తానని జీఎస్సార్ పేర్కొన్నారు. గండ్ర సత్తన్న భూపాలపల్లిలో లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడని కటంగూరి రామ్ నర్సింహారెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!