G20 Summit: ముగిసిన G20 సదస్సు వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ20 సదస్సు విదేశీ ప్రతినిధులతో వైజాగ్ సందడిగా మారింది. విశాఖపట్నంలో G20 సదస్సు వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం ముగిసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై జరిగిన ఈ సెషన్లో 14 సభ్య దేశాలు, 8 అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థల నుండి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మౌలిక సదుపాయాల మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యం పైన ఈ చర్చలు జరిగాయి. ఫైనాన్సింగ్ మోడల్స్ వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా చర్చించారు.
భవిష్యత్ నగరాలను సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల, నాణ్యతా మౌలిక సదుపాయాల పెట్టుబడి , ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం.. వంటి అంశాలపై చర్చించారు.. మౌలిక సదుపాయాల వర్గీకరణల అంతర్జాతీయ సంస్థల UNDP, OECD, IMF, ADB , మెక్సికోలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జియోగ్రఫీ (INEGI) , యునైటెడ్ కింగ్డమ్లోని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుండి కీలకమైన అంతర్జాతీయ సంస్థల నిపుణులు 13 మంది పాల్గొని చర్చించారు.
Also Read
Read Also:Bus Accident: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 64మందికి గాయాలు
మరోవైపు సీఎం జగన్ గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకున్నారు. సీఎం జగన్ కి స్వాగతం పలికారు మంత్రులు విడదల రజినీ, ఆర్ కె రోజా, పోలీస్ అధికారులు. అనంతరం G 20 సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం….జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఇందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. G20 ప్రతినిధులతో సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జీ20 సదస్సు జరుగుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Read Also: Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం
- Tags
- cm jagan
- G20 Summit
- IMF
- UNDP
- Vizag
తాజావార్తలు
-
CJP: కేసులు ఎత్తేయాలి, లేదంటే.. కేంద్రానికి కాక్రోచ్ అల్టిమేటం..
-
Telangana : తెలంగాణ ప్రజలకు త్వరలో ‘కుటుంబ రిజిస్టర్’
-
Sonam Wangchuk: ఈనాటికీ బాపూనే ఆదర్శం.. రాజ్ఘాట్లో సోనమ్ వాంగ్చుక్ నివాళి
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!