Vidadala Rajini : నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..
- మాజీ మంత్రి విడదల రజనీ కీలక వ్యాఖ్యలు
- సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini : పోలీస్ బాస్లు పొలిటికల్ బాస్ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని నిర్బంధించి వేధించారన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని నిర్బంధించి తీసుకువచ్చారని.. పోలీస్ స్టేషన్లు మార్చి తిప్పి కొట్టారని పేర్కొన్నారు.
Read Also: Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
వైసీపీ పెద్దలు పేరు చెప్తే వదిలేస్తామని, పోలీసులు ఆ మహిళను వేధించారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు, ప్రతి ఒక్క నాయకులు వచ్చి మీకు అండగా నిలబడతారన్నారు. చట్టం అధికార పార్టీకి ఒకలాగా, ప్రతిపక్షానికి మరోలాగా పనిచేస్తుందని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టయితే వేధిస్తారా అంటూ మండిపడ్డారు. “ఒక మాజీ మంత్రిగా నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదు పట్టించుకోవడం లేదు.. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు….అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా.. పోలీసులు రాజకీయ పార్టీల చేతిలో కీలుబొమ్మలు కావద్దు… అలా ప్రవర్తించే అధికారులను భవిష్యత్లో వదిలిపెట్టేది లేదు.” అని మాజీ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!