Mulugu Dist: ఏటూరునాగారంలో కారులో అటవీ జంతువు మాంసం లభ్యం.. నమోదు కానీ కేసు..!
- ఏటూరునాగారంలో కారులో అటవీ జంతువు మాంసం..
- నిందితులపై ఇప్పటి వరకు నమోదు కానీ కేసు..
- ఫారెస్ట్ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామ సమీపంలో కారులో అటవీ జంతువు మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అటవీ జంతువు ఉన్న కారు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జంతువును వేటాడిన నిందితుల మీద అటవి శాఖ అధికారులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వెల్లడి. నాలుగు రోజులు క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కారులో ఉన్న వాళ్ళ పైనా కేసు నమోదు చేయని అధికారులు.. మృతి చెందిన జంతువు నిర్ధారణ కోసం వేచి చూస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ రిపోర్టు తర్వాత కేసు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Also: Hyderabad: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
అయితే, అటవీ శాఖ అధికారుల తీరు పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో పాటు ఈ విషయాన్ని నాలుగు లోజుల పాటు బయటకు రాకుండా చేయడం పైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం వల్లే అటవి జంతువులను వెటాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి జరగొద్దు అంటే నిందితుల మీద కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..