Family Pension: భర్తకు బదులు పిల్లలను కూడా నామినేట్ చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం కుటుంబ పెన్షన్కు సంబంధించిన నిబంధనలలో కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. గతంలో మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు.. అయితే, ఇంతకు ముందు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామ్యానికి కుటుంబ పెన్షన్ ఇచ్చేవారు. జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణం తరువాత మాత్రమే ఇతర కుటుంబ సభ్యులు అర్హులుగా ఉండేవారు అన్నమాట. ఇక, ఈ కొత్త నిబంధనతో భర్తతో కలిసి లేని.. విడాకులు తీసుకున్న మహిళలకు ఉపశమనం దొరుకుతుంది. అలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్ ను కాపాడుకొవచ్చు అన్నమాట.
Read Also: Fighter: సింగిల్ డిజిట్ కి పడిపోయిన సినిమా…
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఇక, నామినీగా భర్తను కాకుండా పిల్లలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఒకవేళ పిల్లలు మైనర్లు అయినా, దివ్యాంగులు ఐనా ఆ పెన్షన్ పిల్లల సంరక్షకులకు వెళ్తుంది. పిల్లలు మేజర్లు అయ్యాక వారు నేరుగా ఈ పెన్షన్ పొందుతారు. ఈ కొత్త రూల్ పై కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులు కోర్టులో ఉన్న టైంలోనూ పింఛను చెల్లింపులో వచ్చే సమస్యను పరిష్కరించడం ఈజీ అవుతుంది.
Read Also: Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ సతీమణి?
అయితే, తన మరణానంతరం మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ భర్తకు కాకుండా పిల్లలకు కుబంబ పింఛన్ ను చెల్లించాలంటే.. మహిళా ఉద్యోగి సంబంధిత కార్యాలయ ఆఫీసర్ కి రాతపూర్వకంగా అభ్యర్థన చేయాల్సి ఉంటుంది. ఇక, ఈ అభ్యర్థన లేఖలో తప్పని సరిగా తన భర్త కంటే ముందు కొడుకు లేదా కూతురుకు కుటుంబ పింఛన్ ఇవ్వాలని వెల్లడించాలి. ఒకవేళ పిల్లలు లేకుంటే ఆమె భర్తకే పింఛన్ అందుతుంది. ఈ లేఖ ప్రకారం ఆమె మరణానంతరం ఫించన్ ను అందిస్తారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!