Delhi: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర! సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ…
- తమ డిమాండ్లు పరిష్కరించాలని రైతుల నిరసన
- ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు
- నేడు మళ్లీ రైతుల పాదయాత్ర
- సరిహద్దు్ల్లో రోడ్డుకు మేకులు, కాంక్రీట్ గోడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల ‘జాతా’ ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
READ MORE: Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
రైతుల బృందం డిసెంబర్ 6 న ఢిల్లీ వైపు బయలుదేరింది. అయితే హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వారిని ఆపడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఇందులో కనీసం 16 మంది రైతులు గాయపడ్డారు. దీని తరువాత, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ రెండు రోజుల పాటు ఢిల్లీ మార్చ్ను నిలిపివేశారు. కేంద్రం నుంచి చర్చల కోసం ఏదైనా ప్రతిపాదన వస్తే.. రేపటి వరకు వేచి ఉంటామన్నారు. కేంద్రంతో తమకు ఎలాంటి విభేదాలు అక్కర్లేదని.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
కాగా.. నేడు రైతులకు అడ్డుకునేందుకు నిరసనకారులు ఢిల్లీ వైపు వెళ్లకుండా సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రోడ్లపై ఇనుప మేకులను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్తో పాటు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుంది.
తాజావార్తలు
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..