Lok Sabha: పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై సభలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఇకపోతే పలు బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సమావేశాలు పొడిగిస్తున్నట్లు పార్లమెంట్ తెలిపింది. తాజా నిర్ణయంతో ఈనెల 8 వరకు జరగనున్న సమావేశాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి.
Also Read
సోమవారం లోక్సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370 సీట్లు వస్తాయని.. ఎన్డీఏకి 400 సీట్లు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:Ajit Pawar: శరద్ పవార్కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్దే..
తాజావార్తలు
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!