Lok Sabha: పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై సభలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఇకపోతే పలు బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సమావేశాలు పొడిగిస్తున్నట్లు పార్లమెంట్ తెలిపింది. తాజా నిర్ణయంతో ఈనెల 8 వరకు జరగనున్న సమావేశాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి.
Also Read
సోమవారం లోక్సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370 సీట్లు వస్తాయని.. ఎన్డీఏకి 400 సీట్లు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:Ajit Pawar: శరద్ పవార్కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్దే..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!