Lok Sabha: పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలను కేంద్రం పొడిగించింది. జనవరి 31న లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసటించారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగంపై సభలో సభ్యులు మాట్లాడుతున్నారు. ఇకపోతే పలు బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సమావేశాలు పొడిగిస్తున్నట్లు పార్లమెంట్ తెలిపింది. తాజా నిర్ణయంతో ఈనెల 8 వరకు జరగనున్న సమావేశాలు ఫిబ్రవరి 10 వరకు కొనసాగనున్నాయి.
Also Read
సోమవారం లోక్సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పని అయిపోయిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370 సీట్లు వస్తాయని.. ఎన్డీఏకి 400 సీట్లు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:Ajit Pawar: శరద్ పవార్కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్దే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..