KCR: తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!
- ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల క్యూ..
- ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్..
- హాజరైన మల్లారెడ్డి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాలేరు వెంకటేశ్.. సుధీర్ రెడ్డి.. లక్ష్మారెడ్డి.. మర్రి రాజశేఖర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారి లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కి వెళ్లారు.
Read Also: Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!
Also Read
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
- Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
- Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
కాగా, తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. పార్టీకి చెందిన ఎమ్మె్ల్యేలకు పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ రావొద్దని సూచించారు. అయితే, దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంగా ముగిసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తో చాలా విషయాలు చర్చించాము.. అవన్నీ సీక్రెట్, బయటకు చెప్పడం కుదరదు అని పేర్కొన్నారు. కాగా, నిన్న ( మంగళవారం ) కూడా గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోనూ గూలాబీ బాస్ కేసీఆర్ సమావేశం అయ్యారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!