Etela Rajender : కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరని విమర్శించారు బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తుండని, KGBV తో పాటు ఇతర గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ లకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్స్ రెన్యువల్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదని, కోర్టు తీర్పును అమలు చేయకుండా కేసీఆర్ అపహస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : 2018 Telugu Collections: సైలెంటుగా కోట్ల కలెక్షన్లు వెనకేసిన బన్నీ వాసు!
Also Read
- Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
- 1983 Cricket World Cup: "తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం".. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడని, సమ్మెలకు, సంఘాలకు ఆస్కారం లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కన్ను హైదారాబాద్ చుట్టూ పక్కల ఉన్న భూముల పై పడ్డదని, వీఆర్ఏలు సమ్మె చేస్తే ఉక్కు పాదంతో అణచి వేశారన్నారు. ఇపుడు వాళ్ళను ముంచారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ లో ప్రేమకు లోంగుతారు తప్ప దబాయింపు లకు లోంగరని, దేశ వ్యాప్తంగా కరువు లేదు… కాళేశ్వరం వల్లనే భూగర్భ జలాలు పెరగలేదని, ఒక్క టీఎంసీ కి 10 వేల ఎకరాలు పారిన… ఆ పంట విలువ 6 వందల కోట్లు ఉండొచ్చన్నారు.
Also Read : Rashmi: రష్మీని రాత్రికి వస్తావా అని అడిగిన ఆటో రాంప్రసాద్.. ?
కాళేశ్వరం మీద పెట్టిన లక్ష కోట్లు వచ్చాయని కేసీఆర్ అంటున్నారు తెలంగాణ ప్రజలు పువ్వులు పెట్టుకున్నారా కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీ లు పెండింగ్ లో ఉన్నాయని, VRA లు సమ్మె చేస్తే బెదిరింపులకు దిగారని, VRO లను ముంచి.. ఎక్కడెక్కడో వేశారన్నారు. పంచాయతీ సెక్రటరీ లను బెదిరించి పని చేయించుకుంటున్నారని, ఏపీలో మహిళ సంఘాలకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు… తెలంగాణ లో మూడు వేలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
-
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
-
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
-
Meta AI-Powered Smart Glasses: 3K వీడియో రికార్డింగ్, లైవ్ ట్రాన్స్లేషన్.. ఏఐ పవర్డ్ మెటా గ్లాసెస్ విడుదల
-
1983 Cricket World Cup: “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం”.. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
ట్రెండింగ్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..