Etela Rajender : ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారు.. అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారని, అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవు అన్నారు హజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్కి ఫోన్ చేసినా, జిల్లా మంత్రి కి ఫోన్ చేసిన స్పందన లేదని ఆయన ఆరోపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తున్నారని, అందుకు వంద రెట్ల అవమానాలు మీకు తప్పవని ఆయన అన్నారు. ఎప్పుడో నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్స్ను ఈ రోజు ప్రారంభిస్తున్నారంటే ఎంత సిగ్గుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ ను ఈ రోజు తిరిగి ప్రారంభిస్తున్నారని, ప్రజా గర్భంలో సునామీలా ఉంది, సందర్భం వచ్చినప్పుడు ప్రళయం వస్తుందని ఆయన అన్నారు.
Also Read : Rangamarthanda: రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
మహిళా గవర్నర్ ను అవమానించారని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది కేసీఆర్ నినాదం.. ఇది విని అశ్చర్యపోయా అని ఆయన అన్నారు. కేంద్ర పథకాలు అందకుండా చేస్తున్నరని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చదువుకున్నారా? లేదా ? కేంద్రానికి మూడున్నర లక్షల కోట్లు ఇస్తే ఎంత తిరిగి వచ్చింది అని అడుగుతున్నారని ఈటల అన్నారు. హైదరాబాద్ ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24 జిల్లాలను సాదితే.. ఇప్పుడు ఆ ఆదాయం 10 జిల్లాలకే పంచుతున్నారని ఆయన అన్నారు.
Also Read : Thalapathy67: ‘మాస్టర్’ కోసం అధీరా ను దింపేసిన లోకేష్
హైదరాబాద్ ఆదాయంతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడం లేదా ? ఈ మాత్రం సోయి లేదా? అని ఈటల ధ్వజమెత్తారు. ఒక లీటరు పెట్రోలు పోసుకుంటే.. 41.50 రూపాయలు రాష్ట్రానికి టాక్స్ కడితే.. 19.50 రూపాయలు కేంద్రానికి టాక్స్ కడుతున్నామని, పన్నులో ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం తిరిగి ఇస్తారన్నారు. ఇవన్నీ కేటీఆర్ కి తెలవదా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నారు అని మొన్న కేసీఆర్ మాట్లాడారని.. అది అచ్చం వారికే వర్తిస్తుందని ఈటల అన్నారు.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!