RBI Governor: ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు మానేస్తున్న ఉద్యోగులు.. ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
Israel Hamas War: వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం చర్య.. హమాస్ అగ్రనాయకుడి ఇంటిపై బాంబు దాడి
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
నిజానికి ఈ మధ్య కాలంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదిలేసే ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. అధిక విక్రయ లక్ష్యాలు, పరిమిత వృద్ధి సామర్థ్యం, కార్యాలయంలో సీనియర్ల పేలవమైన ప్రవర్తన, ఎక్కువ పని గంటలు మరియు ప్రమోషన్లలో జాప్యం కారణంగా ఉద్యోగాలను వదిలిపెట్టే బ్యాంకు ఉద్యోగుల సంఖ్య పెరగడానికి దారితీసింది. ఇది యువ బ్యాంక్ ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఓ బ్యాంకులో సీనియర్ అధికారి జూనియర్ ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించిన ఉదంతం కూడా సోషల్ మీడియాలో వెలుగుచూసింది.
Sachin Tendulkar: రేపు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు 2022-23లో 34.15 శాతానికి పెరిగింది. ఇది 2021-22లో 27.6 శాతంగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా 2022-23లో 14,175 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. దీంతో జూనియర్ బ్యాంక్ ఉద్యోగులలో అట్రిషన్ రేటు 58.2 శాతానికి చేరుకుంది. 2022-23లో యాక్సిస్ బ్యాంక్లో అట్రిషన్ రేటు 34.8 శాతం ఉంది. ఐటీ రంగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వదిలేస్తున్నారు. అయితే ఇప్పుడు దీని ప్రభావం బ్యాంకింగ్ రంగంపై కూడా పడటం మొదలైంది. దీనిపై ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
Bussiness Idea: కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. నెలకు రూ.30 వేలు మీ సొంతం..
మరోవైపు.. దేశ ఆర్థిక వృద్ధి వేగం పటిష్టంగా ఉందని, రెండో త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రపంచ రాజకీయ అనిశ్చితి ప్రపంచ వృద్ధికి అతిపెద్ద ప్రమాదంగా మిగిలిపోయిందని, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం ఉత్తమ స్థితిలో ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..