Harish Rao: నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అందరి నోట్లో నాలుకల ఉన్న దయన్న గెలవాలా… నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా అని ప్రశ్నించారు. ఇంటింటికి దయన్న మంచి నీళ్లు ఇచ్చారని తెలిపారు. నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ అని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్న కాంగ్రెస్ ది ఉన్న గోషి ఉషిపోయిందని విమర్శించారు. కర్ణాటక ఎలక్షన్ లో మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ పత్తా లేదు, రాహుల్ గాంధీ జాడ లేడని దుయ్యబట్టారు.
Aditya L1: చివరి దశలో ఆదిత్య ఎల్1.. జనవరి 7న చివరి విన్యాసాలు..
Also Read
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
- TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి అక్కడి జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే 3 గంటల కరెంటు ఇస్తా అంటున్నారని తెలిపారు. కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. రైతులని బిచ్చగాళ్లనీ అవమానపరిచిన వ్యక్తి రేవంత్ రెడ్డని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని.. రైతుబందు నకలు కొట్టిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 12 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ కావాలా…12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ కావాలా అని విమర్శలు చేశారు.
Tillu Square: రాధిక ..రాధిక.. రాధిక అంటూ జపం చేస్తున్న టిల్లుగాడు
రిస్క్ వద్దు… కారుకి గుద్దు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పట్లో టింగ్ టింగ్ నా బోరింగు ఎంత కొట్టిన రాదయే…ఇపుడు మిషన్ భగీరథ ఇచ్చిన ఘనత కేసీఆర్ అని తెలిపారు. గిరిజన కులాల వారికి శుభవార్త చెప్తున్నా.. దయన్నని గెలిపిస్తే గిరిజన బంధు ఇప్పిస్తా అని చెప్పారు. నేను వద్దన్నా నా చేయి పట్టి సంతకం పెట్టించుకుని మీ దయన్న ఎన్ని పైసలు కావాలో అన్ని తీసుకొస్తాడని అన్నారు. కాంగ్రెస్ వాళ్లది చెల్లని రూపాయి అని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని నమ్మొద్దని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
-
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
-
MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!