Harish Rao: నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకుర్తిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అందరి నోట్లో నాలుకల ఉన్న దయన్న గెలవాలా… నోట్ల కట్టలతో వచ్చిన ఎన్ఆర్ఐ గెలవాలా అని ప్రశ్నించారు. ఇంటింటికి దయన్న మంచి నీళ్లు ఇచ్చారని తెలిపారు. నోట్ల కట్టలకి అమ్ముడు పోయే గడ్డ కాదు ఈ పాలకుర్తి గడ్డ అని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్న కాంగ్రెస్ ది ఉన్న గోషి ఉషిపోయిందని విమర్శించారు. కర్ణాటక ఎలక్షన్ లో మాటలు చెప్పిన ప్రియాంక గాంధీ పత్తా లేదు, రాహుల్ గాంధీ జాడ లేడని దుయ్యబట్టారు.
Aditya L1: చివరి దశలో ఆదిత్య ఎల్1.. జనవరి 7న చివరి విన్యాసాలు..
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి అక్కడి జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే 3 గంటల కరెంటు ఇస్తా అంటున్నారని తెలిపారు. కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. రైతులని బిచ్చగాళ్లనీ అవమానపరిచిన వ్యక్తి రేవంత్ రెడ్డని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారని.. రైతుబందు నకలు కొట్టిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 12 సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ కావాలా…12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ కావాలా అని విమర్శలు చేశారు.
Tillu Square: రాధిక ..రాధిక.. రాధిక అంటూ జపం చేస్తున్న టిల్లుగాడు
రిస్క్ వద్దు… కారుకి గుద్దు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అప్పట్లో టింగ్ టింగ్ నా బోరింగు ఎంత కొట్టిన రాదయే…ఇపుడు మిషన్ భగీరథ ఇచ్చిన ఘనత కేసీఆర్ అని తెలిపారు. గిరిజన కులాల వారికి శుభవార్త చెప్తున్నా.. దయన్నని గెలిపిస్తే గిరిజన బంధు ఇప్పిస్తా అని చెప్పారు. నేను వద్దన్నా నా చేయి పట్టి సంతకం పెట్టించుకుని మీ దయన్న ఎన్ని పైసలు కావాలో అన్ని తీసుకొస్తాడని అన్నారు. కాంగ్రెస్ వాళ్లది చెల్లని రూపాయి అని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తది.. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని నమ్మొద్దని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!