Health Tips: ఈ ఆకుకూరను మగవాళ్లు తింటే ఎంత ప్రయోజనం తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకుకూరలు తింటే అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికి తెలుసు. ఆకుకూరలు రోజు తింటే అనేక అనారోగ్య సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఆకు కూరలు తినాలని సూచిస్తారు. అయితే ఆకుకూరల అన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల రకమైన పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ఇవి ఎక్కువగా పురుషులకు ఎంతో సహాయపడుతాయి. ఈ ఆకుకూరతో పలు రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: IND vs NZ: 273కు న్యూజిలాండ్ ఆలౌట్.. 5 వికెట్లతో చెలరేగిన షమీ
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
పొన్నగంటి ఆకులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇందులో బి6, సి, ఏ విటమిన్లతో పాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ఆకుకూర తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. అంతేకాకుండా గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. పొన్నగంటి కూరలో ఎముకల ఎదుగుదలకు లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా ఈ ఆకు కూర దూరం చేస్తుంది. బరువును నియంత్రణ, క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది.
Read Also: Iran: మహ్సా అమిని మరణాన్ని కవర్ చేసిన ఇద్దరు మహిళ జర్నలిస్టులకు జైలు శిక్ష..
పొన్నగంటి కూర తినడం ద్వారా మగవారికి కావల్సిన శక్తి సమకూరుతుంది. ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూర జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. పొన్నగంటి కూర ఒక టేబుల్ స్పూన్ రసాన్ని వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా ఇక ఉండదు. అంతేకాకుండా.. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఆకు కూర తినడం వల్ల సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. కందిపప్పు, నెయ్యితో కూరను వండుకోవాలి. అంతేకాకుండా పొన్నగంటి ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తింటే బరువు తగ్గుతారు. కంటి కలకలు, కురుపులు కూడా దీనితో చెక్ పెట్టవచ్చు. పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. వెన్ను నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!