IND vs NZ: 273కు న్యూజిలాండ్ ఆలౌట్.. 5 వికెట్లతో చెలరేగిన షమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తలో వికెట్ సాధించారు.
Read Also: MLA Laxma Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు పంపించింది. క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు కాన్వే డకౌట్ కాగా, విల్ యంగ్ (17) పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రచిన్ రవీంద్ర (75), డారిల్ మిచెల్ (130) పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టాడు. ఒకానొక దశలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధిస్తుందనిపించినా… టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు.
Read Also: Dussehra 2023: అక్కడ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.. ఎందుకో తెలుసా..?
ఇక భారత బౌలర్లలో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 48వ ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ లలో షమీ మొత్తం వికెట్లు 36కి పెంచుకున్నాడు. అంతేకాకుండా.. వరల్డ్ కప్ లలో ఐదేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ గా ఘనత అందుకున్నాడు. ఇక ఇప్పుడు టీమిండియా బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడి మరో విజయం సాధించాలని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!