Rajamouli – Chandoo: ఆ లెటర్ని ఫ్రేమ్ కట్టించుకున్న.. డైరెక్టర్ చందు కామెంట్స్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఓ సినిమాని మెచ్చుకుంటాడు అంటే అందులో ఏదో ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది వరకు రాజమౌళి ఓ దర్శకుడిని మెచ్చుకోవడమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఓ లేఖను కూడా రాసిచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కార్తికేయ సినిమా డైరెక్టర్ ‘చందూ మొండేటి; . తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు.
Also Read: kazakhstan: భార్యను కొట్టి చంపిన కజకిస్థాన్ మాజీ మంత్రి.. సీసీటీవీలో రికార్డు
Also Read
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
ఇంటర్వ్యూలో చందు మొండేటి మాట్లాడుతూ.. నిఖిల్ మినహా కార్తికేయ సినిమాలో పనిచేసిన వాళ్ళందరం పూర్తిగా కొత్త వాళ్ళమే. దాంతో ఆ సినిమాకు పెద్దగా సందడి చేయలేదు. కానీ., టీజర్ ని విడుదల చేసిన తర్వాత రాజమౌళి లైక్ చేసి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ నాకు విషయం తెలియదు. ఆ తర్వాత నేను చూశాను. ఆ విషయం నాకు సినిమా విజయం కంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజమౌళి మా సినిమా గురించి ట్వీట్ చేసినప్పుడు , సినిమా విడుదలకు ముందే సినిమాకు మంచి బజ్ వచ్చిందని., అలాగే టీజర్, ట్రైలర్ లను మెచ్చుకుంటూ.. సినిమా విడుదలకు ముందే సినిమా హిట్ అవుతుందని చెప్పి ఓ లేఖను రాసిచ్చాడు.
Also Read: IPL 2024: ఐపీఎల్ హిస్టరీలో మునుపెన్నడూ చూడని రికార్డు.. అదరకొడుతున్న భారత యువ బ్యాటర్లు..
ఆ లేఖను ఫ్రేమ్ కట్టుకొని మరీ పెట్టుకున్నానని చందూ తెలిపాడు. సినిమా రిలీజ్ కంటే ముందే రాజమౌళిని ఇంప్రెస్ చేయడం, అది కూడా నా మొదటి సినిమాకు.. అంతకంటే పెద్ద సంతోషం లేదనిపించిందని తెలిపారు. రాజమౌళికి ఏవైనా టీజర్లు, ట్రైలర్లు, సినిమాలను ఇష్టపడి ఎవరైనా బాగా చేసినప్పుడు వాటి గురించి మాట్లాడి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
తాజావార్తలు
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!