Konda Visveshwar Reddy: తెలంగాణలో అభివృద్ది బీజేపీతోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి సారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.
Read Also: Karnataka Budget 2023: బడ్జెట్ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంపు
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
దేశంలో సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే అని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో ఉచిత కోవిడ్ వాక్సిన్ అందించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో ఎవరికి ఉపయోగం కలగలేదు.. ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశాన్ని కాపాడిన ఘనత బీజేపీ పార్టీది.. రేపు జరగబోయే ప్రధాని పర్యటన విజయవంతం అవుతుందని అన్నాడు.
Read Also: Extramarital Affair : భర్తకు ప్రేమగా మటన్ బిర్యానీ పెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే?
తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అయ్యింది.. కాంగ్రెస్ కు లక్ష్యాలు సిద్ధాంతాలు లేవు.. కాళేశ్వరం, సెక్రటేరియట్, కట్టించి అభివృద్ది చేసినని చెపుతున్న సీఎం కేసీఆర్ వాటి ప్రచారాలకే వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అసలు ఆభివృద్ధి అది కాదు.. విద్య వైద్యం అభివృద్ధి కావాలి.. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని రూ. 6000 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలి అని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపాడు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!