Andhra Pradesh: ఏపీలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు. పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు.. ప్రజాతంత్ర, కమ్యూనిష్టు, లౌకిక పార్టీలు ఒక వేదిక మీదకు వస్తాం అని ఆయన తెలిపారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏపీలో భయపడుతున్నాయి.. మోడీ అంటే పవన్, చంద్రబాబు, జగన్ లకు భక్తి ఏమీ లేదు.. జీ హుజూర్ అంటూ లొంగిపోతున్నాయి స్ధానిక పార్టీలు.. బీజేపీ అధికారంలోకి రావాలనే వారి ఓట్లు మాకు అక్కర లేదు.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. పీసీసీ అధ్యక్షురాలు, మహిళకు తన అభిప్రాయం వెలిబుచ్చే హక్కు లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
ఇక, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీజేపీ, బీజేపీకి కొమ్ము కాసే వారికి వ్యతిరేకంగా పోరాడాలన్నది మా మొదటి ఏకాభిప్రాయం అని ఆయన తెలిపారు. చెత్త బుట్టలో వేసిన బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అనేది చంద్రబాబు సంజాయిషి ఇవ్వాలి.. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులకు తాకట్టు పెట్టడాన్ని ప్రజలు సహించరు.. ఢిల్లీ చుట్టూ సీఎం ఎందుకు తిరుగుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ- సీపీఎం పార్టీలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాం.. పరస్పర పోటీలను నివారించి దుష్ట కూటమిలను ఓడించాలని నిర్ణయించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
- Tags
- Andhra Pradesh
- congress
- cpi
- CPM
- janasena
తాజావార్తలు
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!