TS Congress : తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరికలను తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీపైన విమర్శలు చేయడం దారుణమన్నారు.
Also Read : Abhiram: మొత్తానికి ‘అహింస’ రిలీజ్ డేట్ లాక్ చేశారు!
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
రేవంత్ రెడ్డిపైన తలసాని వ్యక్తిగత విమర్శలు ఆయన చేతగాని, చేవలేని తనానికి పరాకాష్ట అంటూ మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి యువకుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలి.. చెప్పడానికి ఏమి లేని వాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారని మంత్రి తలసానిపై మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Polygaymy: అస్సాం సీఎం సంచలన నిర్ణయం.. “బహుభార్యత్వం” నిషేధం వైపు అడుగులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు. నిన్ను పిసక కుండానే ప్రాణం పోతది అంటూ కామెంట్స్ చేశారు. తలసానిది బానిస బతుకు.. బతికిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు కానీ.. సచ్చినోడికి స్మశాన వాటిక కడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ని పొగడడం తప్పితే అంతకు మించిన బతుకు మీకు లేదు అంటూ తలసానిపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
Also Read : Chatrapathi: శ్రీనివాస్ హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: వి. వి. వినాయక్
సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని మహేష్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయినా..నువ్వు మంత్రివి అయినా.. అది గాంధీ కుటుంబం భిక్ష.. తెలంగాణ కోసం తలసాని ఇంట్లో ఎవరైనా త్యాగం చేశారా..?అంటూ కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తలసానికి తలకాయ ఉన్నాదా..? అంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు.. పాన్ షాప్ దగ్గర గుట్కాలు తింటూ ఉన్నావు.. తలసాని.. రేపటి నుంచి నిన్ను ఎన్ఎస్యూఐ అడ్డుకుంటది అని బల్మూరి వెంకట్ అన్నారు. వెంటనే ప్రియాంక గాంధీ, రేవంత్ రెండ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. కేటీఆర్ తెలంగాణ మీ గడి కాదు.. మీరు గడి అనుకుంటే.. ఆ గడిలను బద్దలు కొడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!