CM Revanth Reddy: మోడీ అంటే నాకు గొప్ప గౌరవం.. కానీ.. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి?
- మోడీ అంటే నాకు గొప్ప గౌరవం
- అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందింది
- గుజరాత్, యూపీ నుంచి ఉద్యోగాల కోసం వస్తున్నారు
- రవీంద్ర భారతిలో సీఎం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
READ MORE: CSK vs RCB : ఆర్సీబీని ఎగతాళి చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
“కొందరు మార్కెటింగ్ చేసుకుంటారు. మాలాంటి వాళ్ళు కష్టపడుతుంటారు. నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఎందుకు ఉంటారు కోపంగా.. ఆడ బిడ్డలకు బస్సు ఫ్రీ ఇచ్చిన అందుకు కోపంగా ఉంటారా? 21 వేల కోట్లు రుణాలు మాఫీ చేసినందుకు కోపమా? ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా? సోషల్ మీడియాలో ఎవడో ఏదో పెడితే మీరు సైలెంట్ గా ఉండకండి. సోషల్ మీడియా అంటేనే పెట్టుబడి దారులది. పట్టు రాలేదు రేవంత్ కి అంటున్నారు. ఈటెల లాంటి వాళ్ళను పార్టీలో నుంచి బయటకు పంపినందుకు పట్టు వచ్చినట్టా. రాజయ్యని కారణం చెప్పకుండా తీసేస్తే పట్టు వచ్చినట్టా. సచివాలయానికే రాని ఆయనకు పరిపాలన మీద పట్టు ఉందట.18 గంటల పని చేసే నాకు పట్టు లేదట. తాజాగా కాంట్రాక్టర్ లు.. సచివాలయం వరకు వచ్చి ధర్నా చేశారు. అది మేము ఇచ్చిన స్వేచ్ఛ. మేము ధర్నా చేయానివ్వక పోతే పట్టు ఉన్నట్టా? పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే.. కేటీఆర్ ని దంచరా..? నువ్వు ఆదేశాలు ఇచ్చినవు.. మీరు ధర్నాలు చేసి తిడుతున్నారు. మేము అనుమతి ఇవ్వకపోతే చేస్తారా? మనుషుల రూపంలో ఉన్న క్రూర మృగాలు కనుక్కోలేనా నల్లమలలో పెరిగిన వాణ్ణి. సీఎం అనే వాడు.. విజ్ఞతతో ఉండాలి అందుకే విజ్ఞతతో ఉంటున్న. ఆయనకు విజ్ఞత లేదు కాబట్టి ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు.” అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: AP Govt: మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!