CM Revanth Reddy: మోడీ అంటే నాకు గొప్ప గౌరవం.. కానీ.. ఆయన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి?
- మోడీ అంటే నాకు గొప్ప గౌరవం
- అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందింది
- గుజరాత్, యూపీ నుంచి ఉద్యోగాల కోసం వస్తున్నారు
- రవీంద్ర భారతిలో సీఎం వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ అంటే నాకు గొప్ప గౌరవమని సీంఎ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అభివృద్ధి అంత హైదరాబాద్.. చెన్నె.. బెంగుళూరు చెందిందన్నారు. గుజరాత్, యూపీ నుంచి మన దగ్గరకు ఉద్యోగాల కోసం వస్తున్నారని సీఎం తెలిపారు. వేరే ప్రాంతాల వాళ్లు మీ దగ్గరకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మేము అభివృద్ధి మేము సాధించినట్టా? లేక మీరు చేసినట్టా? అని మోడీని అడిగారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
READ MORE: CSK vs RCB : ఆర్సీబీని ఎగతాళి చేసిన సీఎస్కే మాజీ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
“కొందరు మార్కెటింగ్ చేసుకుంటారు. మాలాంటి వాళ్ళు కష్టపడుతుంటారు. నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. ఎందుకు ఉంటారు కోపంగా.. ఆడ బిడ్డలకు బస్సు ఫ్రీ ఇచ్చిన అందుకు కోపంగా ఉంటారా? 21 వేల కోట్లు రుణాలు మాఫీ చేసినందుకు కోపమా? ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపం ఉందా? సోషల్ మీడియాలో ఎవడో ఏదో పెడితే మీరు సైలెంట్ గా ఉండకండి. సోషల్ మీడియా అంటేనే పెట్టుబడి దారులది. పట్టు రాలేదు రేవంత్ కి అంటున్నారు. ఈటెల లాంటి వాళ్ళను పార్టీలో నుంచి బయటకు పంపినందుకు పట్టు వచ్చినట్టా. రాజయ్యని కారణం చెప్పకుండా తీసేస్తే పట్టు వచ్చినట్టా. సచివాలయానికే రాని ఆయనకు పరిపాలన మీద పట్టు ఉందట.18 గంటల పని చేసే నాకు పట్టు లేదట. తాజాగా కాంట్రాక్టర్ లు.. సచివాలయం వరకు వచ్చి ధర్నా చేశారు. అది మేము ఇచ్చిన స్వేచ్ఛ. మేము ధర్నా చేయానివ్వక పోతే పట్టు ఉన్నట్టా? పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే.. కేటీఆర్ ని దంచరా..? నువ్వు ఆదేశాలు ఇచ్చినవు.. మీరు ధర్నాలు చేసి తిడుతున్నారు. మేము అనుమతి ఇవ్వకపోతే చేస్తారా? మనుషుల రూపంలో ఉన్న క్రూర మృగాలు కనుక్కోలేనా నల్లమలలో పెరిగిన వాణ్ణి. సీఎం అనే వాడు.. విజ్ఞతతో ఉండాలి అందుకే విజ్ఞతతో ఉంటున్న. ఆయనకు విజ్ఞత లేదు కాబట్టి ఫార్మ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు.” అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: AP Govt: మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..