Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుమ్ములాట.. ఈసారి సీఎం-డిప్యూటీ సీఎం మధ్య కాదు…
- కర్ణాటక కాంగ్రెస్లో టెన్షన్
- ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర వాగ్వాదం
- పార్టీ కార్యాలయంలో క్రెడిట్పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్లో టెన్షన్ ఊహాగానాల మధ్య ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో క్రెడిట్పై చర్చ జరిగినట్లు సమాచారం. బహిరంగ ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తమ పార్టీ ఎమ్మెల్యేలను కోరినట్లు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ సూచనలను పాటించాలని సూచించారు.
READ MORE: Delhi Election 2025: ఢిల్లీ సీఎం అతిషికి బిగ్ షాక్.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు కేసు నమోదు!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇద్దరు మంత్రులు సతీష్ జార్కిహోళి, లక్ష్మీ హెబ్బాల్కర్ మధ్య జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. బెళగావిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన ఘనతను డిప్యూటీ సీఎం ప్రస్తావించడమే కారణం.. హెబ్బాల్కర్ జిల్లా స్థాయి కార్యాలయాన్ని నిర్ణించడంపై సోమవారం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రశంసలు కురిపించారు. అలాగే సీనియర్ నేతలు తమ జిల్లాల్లో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో 100 పార్టీ కార్యాలయాలను తెరవాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
READ MORE: Gaza Truce Deal: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి.. బందీలు విడుదలయ్యే ఛాన్స్..
నివేదిక ప్రకారం.. శివకుమార్ మాట్లాడుతుండగా జార్కిహోళి అడ్డగించారు. హెబ్బాల్కర్కు క్రెడిట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఈ భవన నిర్మాణానికి రూ. 3 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బీజేపీలో పని చేస్తున్న తన సోదరుడు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై హెబ్బాల్కర్ మాట్లాడుతూ.. “సతీష్ నాకు అన్నలాంటి వాడు.. కానీ ప్రతిసారీ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. మన మధ్య పోరు కాదు.. ముందు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న ఉద్రిక్తతలను చూసిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా, పార్టీ ఐక్యతను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఇద్దరు మంత్రులను కోరారు. కాంగ్రెస్ అప్రమత్తమైంది. మంత్రులతో సహా పలువురు కీలక నేతకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!