CJI Lawyers: ఒత్తిళ్ల వల్ల న్యాయవ్యవస్థకు ముప్పు అంటున్న లాయర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలువురు న్యాయవాదులు తాజాగా మన దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వత్తిళ్లు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ లాయర్లు ఈ మేరకు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ లతో సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడకు ఓ లేఖ రాశారు.
Also Read: Premalu: తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మలయాళం మూవీ..!
Also Read
దింతో ప్రస్తుత్తం జరగబోయే లోక్ సభ ఎన్నికల వేళ ఇది చర్చనీయాంశంగా మారింది. స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్లు పొలిటికల్ అజెండాతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలుపుతున్నారు. మరికొందరైతే ఏకంగా న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేస్తూ, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అలంటి వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారని.. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పుల పై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని తెలుపుతున్నారు.
Also Read:Viral Murder: తన నేరాన్ని దాచడానికి సొంత సోదరిని చంపిన కిరాతక అన్న..!
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థిచడం, మల్లి అదే రోజు రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం లాంటి అంశాలు బాధాకరం అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆపై వారినే కోర్టుల్లో సమర్థించడం చాలా వింతగా ఉందని.. ఒకవేల ఆ సమయంలో కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నట్లు లాయర్లు వాపోయారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్లు న్యాయవాదులు తమ లేఖలో కారడం జరిగింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!