తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతలో 38 నియోజకవర్గాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ దశలో వివిధ రాజకీయ పార్టీల నుంచి 522 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో సినీతారలు తళుక్కుమన్నారు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మరీనా మండి స్థానం లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ బీజేపీ పార్టీ తరపున విజయకేతనం ఎగుర వేసింది. భోజపురి నటుడు నోర్త్ ఈస్ట్ ఢిల్లీ బిజేపి అభ్యర్థి మనోహర్ తివారి విజయం, వెస్ట్ బెంగాల్ నుంచి అసన్ సోల్ టీఎంసీ అభ్యర్థి త్రిణమూల్ శత
నేడు వెలుబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని., ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే వారిలాగా తాము కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలిపారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉ
నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంగా టీడీపీ కూటమి ఎప్పుడులేని ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించని స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున�
Stock Market Today : 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న స్టాక్ మార్కెట్కు ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 1 గంట తర్వాత ఎన్డీయే కూటమి తొలి ట్రెండ్స్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల పోలింగ్ జరిగింది. శనివారం 25 మే ఆరో దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ దశలో లోక్సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మరో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో
Jharkhand Land Scam Case: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్టు చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో బుధవారం (మే 22) చర్చ కొనసాగనుంది.