Yediyurappa: యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు.. దర్యాప్తును సీఐడీకి అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కర్ణాటక అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలోని సీఐడీకి అప్పగించారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఎస్ యడ్యూరప్పపై ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 2వ తేదీన బెంగళూరుకు సంబంధించిన ఈ వ్యవహారంపై పోలీసు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. 17 ఏళ్ల బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో బీఎస్ యడియూరప్పపై పోక్సో, 354 (A) కింద కేసు నమోదైంది. అయితే కర్ణాటక డీఐజీ ఈ కేసును ఏడీజీపీ ఆధ్వర్యంలోని సీఐడీకి అప్పగించారు.
Read Also: Supreme Court: ఈవీఎంలపై ఆరోపణల పిటిషన్ విచారణ.. ఏం తేల్చిందంటే..!
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ఫిర్యాదు ప్రకారం, ఆరోపించిన లైంగిక వేధింపు ఫిబ్రవరి 2న జరిగింది, ఒక మోసం కేసులో సహాయం కోరుతూ తల్లి, కుమార్తె యడ్యూరప్ప వద్దకు వెళ్లినప్పుడు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలు గది నుంచి బయటకు రాగానే తన తల్లికి జరిగిన వేధింపుల గురించి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ విషయం వెలుగులోకి రావడంతో, యడ్యూరప్ప కార్యాలయం కొన్ని పత్రాలను విడుదల చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహిళ ఇప్పటి వరకు వేర్వేరు వ్యక్తులపై 53 కేసులు పెట్టినట్లు తెలిసింది.
Read Also: Tamota Price : భారీగా పెరుగుతున్న టమోటా ధరలు.. కిలో ఎంతంటే?
అదే సమయంలో, ‘నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, అయితే దీని వెనుక ఏదైనా రాజకీయ ఉద్దేశ్యం ఉందని నేను ఇప్పుడే చెప్పలేను’ అని యడియూరప్ప అన్నారు. ఈ విషయంపై యడ్యూరప్ప మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం మా ఇంటికి ఒక తల్లీ, కూతురు వచ్చారని చెప్పారు. వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. ఒకరోజు ఆమె కన్నీళ్లతో చూసి లోపలికి పిలిచి అడిగాను. తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పిందని అన్నారు. ఆ బాలిక తల్లి ఆరోగ్యం సరిగా లేదని తాను గ్రహించినట్లు, వారు నిజాలను వక్రీకరించారని యడ్యూరప్ప తెలిపారు. ఈ విషయంపై న్యాయపరంగా పోరాడుతామన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!