Kolkata Doctor Murder Case: సంజయ్రాయ్కు మరణ శిక్ష విధించాలని సీబీఐ పిటిషన్.. స్వీకరించిన కోర్టు..
- ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసు
- సంజయ్ రాయ్కు జీవిత ఖైదు
- మరణ శిక్ష విధించాలని కోర్టుకెళ్లిన సీబీఐ, ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కలకత్తా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. సంజయ్రాయ్కు మరణశిక్ష విధించాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లలో కోరాయి. శుక్రవారం పరిశీలించిన కోర్టు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించింది. ఈ కేసులో ఏకైక దోషి అయిన రాయ్ కు విధించిన శిక్షను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్ను ధర్మాసనం స్వీకరించలేదు. దర్యాప్తును సీబీఐ నిర్వహించిందని అందువల్ల సీబీఐ అప్పీలు స్వీకరిస్తున్నట్లు కోర్టు తెలిపింది. మార్చి 17న ఈ పిటిషన్పై విచారణ కొనసాగించనుంది.
READ MORE: AP Budget Session: 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
ఇదిలా ఉండగా.. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లోని సెమినార్ రూమ్లో ఒక మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేశారు. మరుసటి రోజు కోల్కతా పోలీసులు సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. తరువాత కలకత్తా హైకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ అక్టోబర్ 7న ట్రయల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. నవంబర్ 4న రాయ్ పై అభియోగాలు మోపింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 20న ట్రయల్ కోర్టు రాయ్ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. రాయ్కి మరణ శిక్ష విధించాలని కోరుతూ… సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలకత్తా హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. సీబీఐ పిటిషన్ను కోర్టు స్వీకరించింది.
READ MORE: Delhi Elections: దుమారం రేపుతున్న అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం.. విచారణకు ఎల్జీ ఆదేశం
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!