Koppula Eshwar: అవసరం కోసం మాట్లాడే నాయకుల మాటలు నమ్మవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో నూటికి నూరు శాతం గెలిచి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంని ఆయన తెలిపారు. 2014 నుంచి జరిగిన అభివృద్ధి పనులను, పరిపాలనను, సంక్షేమ పథకాల అమలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని.. ప్రతిపక్షాలు ఓర్వలేకే అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్కు కోర్టు సమన్లు
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసింది ఏమీలేదు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇటు సిలిండర్ రేట్లు, పెట్రోల్, నోట్ల రద్దుతో ప్రజలను కష్టాల పాలు చేసింది అని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, స్మశానవాటికలు, ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతీ ఇంటికి అందని పథకం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎంత మంది అర్హులో అందరికి పెన్షన్ ఇవ్వమన్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
Read Also: Naga Chaitanya: సమంతను చూసి.. థియేటర్ లో నుంచి బయటకొచ్చేసిన చై.. ?
తెలంగాణలో అత్యధికంగా 48 లక్షల మందికి పెన్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అవసరం కోసం మాట్లాడే నాయకుల మాటలు నమ్మవద్దు.. దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారు.. ఒక్కొక్క గ్రామానికి పల్లె ప్రగతిలో భాగంగా 1లక్ష 40 వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మీకు కావాలి అంబానీ, ఆదానీలు కావాలి.. మాకు ప్రజలు కావాలి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?